Anna Rambabu: తితిదే ఈవో ధర్మారెడ్డిపై గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం

శ్రీవారి దర్శనానికి తిరుమల (Tirumala)కు వచ్చే శాసనసభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharmareddy) కనీస గౌరవం ఇవ్వడం లేదని.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు (Anna Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా పనిచేస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. 

Updated : 26 Mar 2023 16:52 IST
Tags :

మరిన్ని