Balakrishna: ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ దంపతులు

సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తూముకుంట చెక్‌పోస్ట్‌ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం బాలయ్య తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.

Published : 17 Aug 2022 19:30 IST

Tags :

మరిన్ని