Etela: తెరాస గద్దె దిగితేనే రాష్ట్రానికి శని వదులుతుంది: ఈటల

అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పదవి నుంచి దింపినప్పుడే రాష్ర్టానికి పట్టిన శని వదులుతుందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంపై కక్ష్య సాధింపు చర్యలకు  పాల్పడుతోందని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విమర్శించారు. ఓడిపోయిన వ్యక్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. 

Updated : 11 Nov 2022 17:27 IST
Tags :

మరిన్ని