Ganta: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?: సీఎం జగన్కు గంటా సవాల్
డిఫెన్స్, సివిల్ ఎయిర్పోర్టుల మధ్య తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan)అని మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలో మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు.
Published : 04 May 2023 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ