HariPriya: నమ్మి పట్టం కడితే మోసమా?: పొంగులేటిపై ఎమ్మెల్యే హరిప్రియ ఫైర్
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎన్నికల ముందు నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏనాడు తిరగని వ్యక్తి.. ధన బలాన్ని జన బలంగా చూపిస్తూ సొంత ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Published : 23 Jan 2023 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!