HariPriya: నమ్మి పట్టం కడితే మోసమా?: పొంగులేటిపై ఎమ్మెల్యే హరిప్రియ ఫైర్‌

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎన్నికల ముందు నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏనాడు తిరగని వ్యక్తి.. ధన బలాన్ని జన బలంగా చూపిస్తూ సొంత ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

Published : 23 Jan 2023 21:39 IST

Tags :

మరిన్ని