Jaggareddy: రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్ మూడు రాజధానుల మాట: జగ్గారెడ్డి
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్ మూడు రాజధానుల మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. తండ్రి బాటలో నడుస్తున్నామని చెప్పుకొంటున్న జగన్, షర్మిల.. ఎలా నడుచుకుంటున్నారో ఆలోచించుకోవాలన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు దూరాలోచన చేసి నిర్ణయించారని తెలిపారు. రాజధానిగా అమరావతి ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ సహా తాను కూడా సమర్థిస్తున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు.
Published : 26 Sep 2022 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు