Jaggareddy: రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్‌ మూడు రాజధానుల మాట: జగ్గారెడ్డి

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్‌ మూడు రాజధానుల మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు.  తండ్రి బాటలో నడుస్తున్నామని చెప్పుకొంటున్న జగన్‌, షర్మిల.. ఎలా నడుచుకుంటున్నారో ఆలోచించుకోవాలన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు దూరాలోచన చేసి నిర్ణయించారని తెలిపారు. రాజధానిగా అమరావతి ఉండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ సహా తాను కూడా సమర్థిస్తున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు. 

Published : 26 Sep 2022 14:53 IST

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే జగన్‌ మూడు రాజధానుల మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు.  తండ్రి బాటలో నడుస్తున్నామని చెప్పుకొంటున్న జగన్‌, షర్మిల.. ఎలా నడుచుకుంటున్నారో ఆలోచించుకోవాలన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు దూరాలోచన చేసి నిర్ణయించారని తెలిపారు. రాజధానిగా అమరావతి ఉండటాన్ని కాంగ్రెస్‌ పార్టీ సహా తాను కూడా సమర్థిస్తున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు. 

Tags :

మరిన్ని