Kotam Reddy: సమస్యలపై ప్రశ్నిస్తాం.. పోరాడతాం.. తగ్గేదేలే..!: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotam Reddy) స్పష్టం చేశారు. ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తే తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమించనున్నట్టు వెల్లడించారు.
Published : 08 Feb 2023 11:32 IST
Tags :