MLA poaching case: భాజపా కొత్త కుట్రకు తెర లేపింది.. తగ్గేదేలే: పైలట్ రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను బయటపెట్టినందుకే.. ఈడీతో భాజపా తనను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు ఏదీ జరగలేదు కాబట్టే.. తాజాగా మరో కొత్త కుట్రకు భాజపా తెర లేపిందన్నారు. ఈ మేరకు నందకుమార్తో వాంగ్మూలం తీసుకొని.. తనను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారన్నారు. భాజపా ఎన్ని కుట్రలు చేసినా.. తాను మాత్రం లొంగేదే లేదని.. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు బీఎల్ సంతోశ్, తుషార్లు తప్పులు చేయకుంటే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని రోహిత్ రెడ్డి నిలదీశారు.
Updated : 25 Dec 2022 21:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్