YSRCP: మహిళపై వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ‘సంక్షేమ పథకాలు తీసుకుంటూ.. మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?’ అంటూ ఓ కుటుంబంపై మండిపడ్డారు. తెలుగుదేశం చేపట్టిన 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి'అనే కార్యక్రమానికి హాజరైన రాజ్యలక్ష్మి అనే మహిళ.. వైకాపా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆమె వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అంతు చూస్తానని హెచ్చరించారు. రాజ్యలక్ష్మి భర్త పంప్ ఆపరేటర్గా పనిచేస్తుండగా.. అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించాలని స్వయంగా తానే ఆదేశించినట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు.
Updated : 05 Dec 2022 15:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు