Rajaiah: కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య
భారాస (BRS) ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాలకు తనను ఆహ్వానించడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiam Srihari) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య (Rajaiah) స్పందించారు. ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్సీలు ఇంఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నల్లగొండ జిల్లాకు ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ క్లస్టర్ 1లో ఈ నెల 4న నిర్వహించబోయే సమావేశానికి ఆయన్ను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు.
Published : 02 Apr 2023 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా