Rohit Reddy: నాపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: రోహిత్ రెడ్డి

భాజపా నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్‌ విసిరారు. బండి సంజయ్, రఘునందన్ రావులు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ భాజపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసుల విషయంలో తమ న్యాయవాదులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. 

Published : 18 Dec 2022 12:31 IST

భాజపా నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్‌ విసిరారు. బండి సంజయ్, రఘునందన్ రావులు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ భాజపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసుల విషయంలో తమ న్యాయవాదులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. 

Tags :

మరిన్ని