Rohith Reddy: ఈడీ పరిధిలోకి రాని అంశాన్ని విచారిస్తున్నారు: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనే భాజపా కుట్రను తిప్పికొట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఈడీ పరిధిలోకి రాని అంశాన్ని సైతం కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారిస్తున్నారని తెలిపారు. ఈడీ ఎదుట హాజరయ్యే విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated : 27 Dec 2022 14:24 IST
Tags :