MLC Kavitha: హనుమాన్ పారాయణానికి మించిన మందు లేదు: కవిత
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (kondagattu) అంజన్నను.. ఎమ్మెల్సీ కవిత (kalvakuntla kavitha) దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా వేళ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఏమి చేయాలని కొండగట్టు అర్చకులను సలహా అడిగితే.. పారాయణానికి మించిన మందు లేదని వారు చెప్పారన్నారు. అందుకే అప్పటినుంచి హనుమాన్ పారాయణం కొనసాగిస్తున్నట్లు కవిత తెలిపారు.
Updated : 10 May 2023 13:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు