Revanth Reddy: బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులుగా మోదీ, కేసీఆర్‌: రేవంత్‌ రెడ్డి

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బొయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.

Published : 02 Oct 2022 16:44 IST

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బొయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు