Revanth Reddy: బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులుగా మోదీ, కేసీఆర్: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బొయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.
Published : 02 Oct 2022 16:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ