Mohan babu: ‘ఢీ’ కంటే 10 రెట్లు మిన్నగా ‘జిన్నా’ విజయం సాధిస్తుంది: మోహన్ బాబు
‘ఢీ’ కంటే పది రెట్లు మిన్నగా ‘జిన్నా’ విజయం సాధిస్తుందనేది నా నమ్మకం అన్నారు ప్రముఖ నటుడు మోహన్బాబు. ఆయన సమర్పణలో, తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్ బాబు మాట్లాడారు.
Published : 17 Oct 2022 19:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM