BJP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేదే విజయం!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేనే విజయం సాధిస్తుందని ఇండియా టుడే- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై 67శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు సర్వే వివరించింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం చేకూరదని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

Updated : 27 Jan 2023 13:05 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు