BJP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేదే విజయం!
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేనే విజయం సాధిస్తుందని ఇండియా టుడే- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై 67శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు సర్వే వివరించింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం చేకూరదని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
Updated : 27 Jan 2023 13:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
IPL: బెరెన్డార్ఫ్ ఔట్.. ఇంగ్లాండ్ పేసర్కు ముంబయి ఇండియన్స్ పిలుపు
-
Online Voting: వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం