BJP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేదే విజయం!
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేనే విజయం సాధిస్తుందని ఇండియా టుడే- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై 67శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు సర్వే వివరించింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం చేకూరదని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
Updated : 27 Jan 2023 13:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ