Telangana: ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. బోయినపల్లికి చెందిన అనూష, ఆమె ఇద్దరు కుమారులు గణేశ్ , మణి మృతదేహాలు వ్యవసాయ బావిలో తేలాయి.
Published : 12 May 2022 15:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు