TSPSC: ప్రశ్నపత్రాల లీకేజి కేసులో అన్యాయంగా మా కుమారుణ్ని ఇరికించారు: రాజశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులు

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులు.. తమ కుమారుడు అమాయకుడని చెబుతన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి శివారు గ్రామాల్లో చాలా మందికి ఈ పేపర్లు చేరాయని ప్రచారం జరుగుతుండగా.. తల్లి అట్ల వసంత మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. తమ కుమారుణ్ని అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 22 Mar 2023 11:52 IST

Tags :

మరిన్ని