Arvind: ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఎంపీ అర్వింద్
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఎమ్మెల్యేలకు ఇవ్వజూపినట్టు చెబుతున్న డబ్బు ఎవరి ఖాతాల్లోంచి తీసుకొచ్చారో తేలాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న కుట్ర అని విమర్శించారు.
Published : 27 Oct 2022 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు