Arvind: ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి: ఎంపీ అర్వింద్‌

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పందించారు. ఎమ్మెల్యేలకు ఇవ్వజూపినట్టు చెబుతున్న డబ్బు ఎవరి ఖాతాల్లోంచి తీసుకొచ్చారో తేలాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇదంతా కేసీఆర్‌, కేటీఆర్‌ చేస్తున్న కుట్ర అని విమర్శించారు. 

Published : 27 Oct 2022 12:31 IST
Tags :

మరిన్ని