స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలుస్తానేమో!: కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదంటూనే.. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా గెలుస్తానేమో అని అన్నారు. మైలవరం జడ్పీ హైస్కూల్ ప్రహారీ గోడ ప్రారంభోత్సవానికి వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి నాని హాజరయ్యారు. ఆలోచనా విధానాలు కలిసే వ్యక్తులతో పనిచేసేందుకు.. పార్టీలతో సంబంధం లేదన్నారు.
Published : 31 May 2023 20:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు