MP RaghuRama: ‘వైకాపా నేతల బూతులు, దాడులు కనిపించడం లేదా జగన్..?’
తెదేపా, జనసేన పార్టీలకు కొత్త అర్థాలు చెబుతూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. గతంలో వైకాపా నాయకులు చేసిన కామెంట్లు, తిట్లు, దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో వైకాపా నేతలు చేసిన తిట్ల వీడియోలను రఘురామ ప్రదర్శించారు.
Published : 22 Nov 2022 20:07 IST
Tags :