Vijayasai Reddy: రాజధానిపై రాష్ట్రానిదే అధికారం: విజయసాయి
మూడు రాజధానుల అంశం (AP Three Capital Issue)పై.. రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మరోసారి గళమెత్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదే అన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే.. 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే... హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తుచేశారు.
Published : 07 Feb 2023 20:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు