Soil Mining: అధికారులనే అడ్డుకునే యత్నం.. ఎన్టీఆర్ జిల్లాలో మట్టి మాఫియా బరితెగింపు!
ఎన్టీఆర్ (NTR) జిల్లాలో మట్టి మాఫియా (Mud mafia) బహిరంగంగానే బరితెగిస్తోంది. స్థానిక అధికారులనే కాదు, ఏకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) బృందాన్నీ అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంలో అడుగు పెట్టకుండా అడ్డంకులు సృష్టించారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేరుగా సబ్ కలెక్టర్ వచ్చి అడిగినా.. గేట్ తాళాలు ఇవ్వలేదు. కాలినడకనే గట్లు, గుట్టలు దాటుకుంటూ మట్టి తవ్విన ప్రాంతాలను ఎన్జీటీ బృందం పరిశీలించింది.
Published : 22 Apr 2023 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ