ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన అదనపు కలెక్టర్
భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడంతో కలెక్టర్ దంపతులను అందరూ ప్రశంసిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో కలెక్టర్ దంపతులను అభినందించారు. భూపాలపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్ కలెక్టర్ దంపతులకు కేసీఆర్ కిట్ను అందించారు.
Published : 05 Oct 2022 21:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!