Mumbai: ముంబయి ఉగ్రదాడి తరహాలో మళ్లీ దాడులు.. పోలీసులకు బెదిరింపు సందేశం!

త్వరలో ముంబయి నగరంలో విధ్వంసం సృష్టిస్తామన్న బెదిరింపు సందేశాలు మహారాష్ట్ర పోలీసుల్లో కలవరం రేపాయి. రాయగఢ్ తీరానికి ఆయుధాలతో కూడిన పడవ కొట్టుకువచ్చిన రెండ్రోజుల తర్వాత ఈ సందేశాలు రావటంతో అప్రమత్తమైన పోలీసులు.. సముద్ర తీరప్రాంత గస్తీ దళాన్ని అప్రమత్తం చేశారు. 

Published : 21 Aug 2022 11:51 IST

Tags :

మరిన్ని