LSG vs MI: ఆకాశ్ చివరి వికెట్ తీసిన క్షణం.. ముంబయి గెలుపు సంబరాలు చూశారా..?
చెన్నై: కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో 81 పరుగుల భారీ తేడాతో లఖ్నవూపై గెలిచి రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. తొలుత 182 పరుగులు చేసిన ముంబయి తర్వాత లఖ్నవూను 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ధాటికి లఖ్నవూ బ్యాటింగ్ కకావికలం అయింది. 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్నవూ పతనాన్ని శాసించాడు. ఈ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు ఆలౌట్ అయింది. ఇక మధ్వాల్ చివరి వికెట్ తీయడంతో ముంబయి ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇంకెందుకు ఆలస్యం ఆ గెలుపు క్షణాలను మీరూ చూసేయండి మరి..
Updated : 25 May 2023 04:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు