కాంట్రాక్టులకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారంటూ చండూరులో పోస్టర్లు!
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయారంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలుగుచూడటం కలకలం రేపింది. చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈ పోస్టర్లు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడలి, హోటళ్ల వద్ద ఈ పోస్టర్లను అతికించారు.
Published : 11 Oct 2022 11:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు