కాంట్రాక్టులకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారంటూ చండూరులో పోస్టర్లు!

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయారంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలుగుచూడటం కలకలం రేపింది. చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈ పోస్టర్లు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడలి, హోటళ్ల వద్ద ఈ పోస్టర్లను అతికించారు.

Published : 11 Oct 2022 11:07 IST

Tags :

మరిన్ని