Mahanadu: ఈ నెల 20, 21 తేదీల్లో బోస్టన్‌లో తెలుగుదేశం మహానాడు: మురళీమోహన్

ఈ నెల 20, 21వ తేదీల్లో బోస్టన్ మహానగరంలో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత మురళీమోహన్ తెలిపారు. తెదేపా శ్రేణులు, నాయకులు ఈ కార్యక్రమానికి రావాలని ఆయన ఆహ్వానం పలికారు. 

Published : 19 May 2022 12:09 IST

ఈ నెల 20, 21వ తేదీల్లో బోస్టన్ మహానగరంలో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత మురళీమోహన్ తెలిపారు. తెదేపా శ్రేణులు, నాయకులు ఈ కార్యక్రమానికి రావాలని ఆయన ఆహ్వానం పలికారు. 

Tags :

మరిన్ని