Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తల్లీకూతుళ్లపై.. ట్రాక్టర్తో మట్టి పోసి హత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం జరిగింది. ఆస్తి తగాదాలతో వారిపై ట్రాక్టర్తో మట్టి పోసి చంపాలని చూశారు. స్థానికులు గమనించి వారిని కాపాడారు. గ్రామానికి చెందిన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాశ్ రావు తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ... తల్లీకూతుళ్లు కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2019లో వీరిద్దరూ నిరాహార దీక్ష కూడా చేశారు.
Published : 07 Nov 2022 19:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్