IND vs AUS: నా పాపకు కోహ్లీ అంటే పిచ్చి సార్: గుండెలవిసేలా రోదిస్తోన్న ఆలియా తల్లి
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆలియా అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తన కూతురు పరిస్థితి విషమంగా ఉందని బాధిత యువతి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ‘నా పాపకు కోహ్లీ అంటే పిచ్చి సార్.. దయచేసి కాపాడండి’ అంటూ కన్నీరు పెట్టుకుంటోంది. హెచ్సీఏ లేదా ప్రభుత్వం చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలని వేడుకుంటోంది.
Published : 22 Sep 2022 20:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా