IND vs AUS: నా పాపకు కోహ్లీ అంటే పిచ్చి సార్‌: గుండెలవిసేలా రోదిస్తోన్న ఆలియా తల్లి

సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ  ఘటనలో ఆలియా అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తన కూతురు పరిస్థితి విషమంగా ఉందని బాధిత యువతి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ‘నా పాపకు కోహ్లీ అంటే పిచ్చి సార్.. దయచేసి కాపాడండి’ అంటూ కన్నీరు పెట్టుకుంటోంది. హెచ్‌సీఏ లేదా ప్రభుత్వం చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలని వేడుకుంటోంది.

Published : 22 Sep 2022 20:38 IST

సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ  ఘటనలో ఆలియా అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తన కూతురు పరిస్థితి విషమంగా ఉందని బాధిత యువతి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ‘నా పాపకు కోహ్లీ అంటే పిచ్చి సార్.. దయచేసి కాపాడండి’ అంటూ కన్నీరు పెట్టుకుంటోంది. హెచ్‌సీఏ లేదా ప్రభుత్వం చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలని వేడుకుంటోంది.

Tags :

మరిన్ని