Munugode bypoll: మునుగోడు ప్రజలకు నేను చేసిన సేవే నన్ను గెలిపిస్తుంది: రాజగోపాల్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు, మద్యంతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు అధికార తెరాస తీవ్రంగా ప్రయత్నించిందని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలకు తాను చేసిన సేవే తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక కూడా తెరాస నేతలు నియోజకవర్గంలోనే ఉండి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. 

Updated : 03 Nov 2022 13:54 IST

Tags :

మరిన్ని