AP News: రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌.. రైతు భరోసా కేంద్రాలే: నాదెండ్ల మనోహర్‌

రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైకాపానేనని ధ్వజమెత్తారు. ఈ క్రాప్‌ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Published : 02 Nov 2022 20:06 IST
Tags :

మరిన్ని