AP News: రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్.. రైతు భరోసా కేంద్రాలే: నాదెండ్ల మనోహర్
రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైకాపానేనని ధ్వజమెత్తారు. ఈ క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Published : 02 Nov 2022 20:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం