Mahanadu 2022: వైకాపా ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగుతోంది : బాలకృష్ణ

వైకాపా ప్రభుత్వం గుడినీ, గుడిలోని లింగాన్ని కూడా మింగేస్తోందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ అధికార వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు.

Published : 28 May 2022 20:17 IST

వైకాపా ప్రభుత్వం గుడినీ, గుడిలోని లింగాన్ని కూడా మింగేస్తోందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ అధికార వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు.

Tags :

మరిన్ని