Kalyan Ram: తిరుమల శ్రీవారి సేవలో నందమూరి కల్యాణ్‌ రామ్‌

తిరుమల శ్రీవారిని నటుడు నందమూరి కల్యాణ్ రామ్ దర్శిచుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ‘బింబిసార’ చిత్రబృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం శేషవస్త్రంతో కల్యాణ్ రామ్‌ను సత్కరించారు. 

Published : 31 Jul 2022 16:03 IST

తిరుమల శ్రీవారిని నటుడు నందమూరి కల్యాణ్ రామ్ దర్శిచుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ‘బింబిసార’ చిత్రబృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం శేషవస్త్రంతో కల్యాణ్ రామ్‌ను సత్కరించారు. 

Tags :

మరిన్ని