Yuvagalam: సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి: నారాలోకేశ్
సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి ప్యాలెస్ నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో బీసీలను జగన్ వేధిస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాల ప్రజల్ని అక్కున చేర్చుకుంటూ.. విద్యార్థుల్లో జోష్ నింపుతూ నారా లోకేశ్ యువగళం యాత్ర రెండోరోజూ ఉత్సాహంగా సాగింది.
Published : 28 Jan 2023 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ