Yuvagalam: సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి: నారాలోకేశ్
సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి ప్యాలెస్ నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో బీసీలను జగన్ వేధిస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాల ప్రజల్ని అక్కున చేర్చుకుంటూ.. విద్యార్థుల్లో జోష్ నింపుతూ నారా లోకేశ్ యువగళం యాత్ర రెండోరోజూ ఉత్సాహంగా సాగింది.
Published : 28 Jan 2023 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్