Yuvagalam: సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి: నారాలోకేశ్‌

సామాజిక అన్యాయానికి వేదికగా తాడేపల్లి ప్యాలెస్ నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో బీసీలను జగన్ వేధిస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాల ప్రజల్ని అక్కున చేర్చుకుంటూ.. విద్యార్థుల్లో జోష్ నింపుతూ నారా లోకేశ్ యువగళం యాత్ర రెండోరోజూ ఉత్సాహంగా సాగింది.

Published : 28 Jan 2023 20:23 IST
Tags :

మరిన్ని