Yuvagalam: తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నవారికి చక్రవడ్డీతో చెల్లిస్తాం: లోకేశ్
తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె ప్రజలతో సమావేశమైన లోకేశ్ అసంపూర్తిగా ఉన్న కురుబ భవనాన్ని పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవనాన్ని కూడా చూశారు. వైకాపా వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
Updated : 28 Jan 2023 18:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Atchannaidu: ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ