Yuvagalam: తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నవారికి చక్రవడ్డీతో చెల్లిస్తాం: లోకేశ్
తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె ప్రజలతో సమావేశమైన లోకేశ్ అసంపూర్తిగా ఉన్న కురుబ భవనాన్ని పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవనాన్ని కూడా చూశారు. వైకాపా వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
Updated : 28 Jan 2023 18:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్