Yuvagalam: లోకేశ్ పాదయాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు

సీఎం జగన్ ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరులో వివేకా హత్యకు సంబంధించిన ప్లకార్డులు తెదేపా(TDP) శ్రేణులు ప్రదర్శించడం, విడిది కేంద్రానికి వెళ్లుతున్న లోకేశ్ పై వైకాపా (YSRCP) కార్యకర్త కోడిగుడ్డుతో దాడి ఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. 

Published : 02 Jun 2023 13:06 IST

Tags :

మరిన్ని