LIVE- Yuvagalam: కదిరి నియోజకవర్గంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 49వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 49వ రోజు కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

Published : 21 Mar 2023 10:53 IST

మరిన్ని