Yuvagalam: నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. తొలుత కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated : 27 Jan 2023 20:23 IST
Tags :

మరిన్ని