10వ రోజు.. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలోని తవనంపల్లె నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ తవనంపల్లె, ఐరాల మండలాల్లో లోకేశ్‌ పర్యటించనున్నారు. అనంతరం కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ని లోకేశ్‌ దర్శించుకోనున్నారు.

Published : 05 Feb 2023 10:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు