AP News: మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం
పారా గ్లైడింగ్ చేసేందుకు ప్రయత్నించిన మంత్రి ఆదిమూలపు సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్లో జీ 20 సదస్సు సన్నాహక మారథాన్ ప్రారంభం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మారథాన్ ప్రారంభంలో భాగంగా మంత్రి ఆది మూలపు సురేష్ పారా గ్లైడింగ్కు సిద్దమయ్యారు. మోటార్ పారా గ్లైడింగ్ వాహనం మొదట్లోనే కాస్త ఒరిగింది. పారాచూట్ను నిర్వాహక సిబ్బంది వెంటనే అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. మారథాన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని పాల్గొన్నారు.
Published : 26 Mar 2023 10:48 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ