NASA: పెరుగుతున్న భూతాపం.. ఈ ఏడాది మరింత ఎక్కువ ఉష్ణోగ్రత..!
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏటా క్రమంగా భూతాపం పెరుగుతుండటం కలవరపెడుతోంది. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాల్లో 2022.. ఐదవదిగా నిలిచినట్లు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు తాజాగా వెల్లడించాయి. గతేడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు అంచనా వేశాయి. ఇలాగే భూమి వేడెక్కితే మంచు పర్వతాలు కరిగి సముద్రాల్లోని నీటిమట్టం పెరిగి అనేక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Published : 14 Jan 2023 15:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ