NASA: డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టనున్న డార్ట్ మిషన్
గ్రహ శకలాల నుంచి భూమికి పొంచి ఉన్న ముప్పును తప్పించడానికి నాసా చేపట్టిన డార్ట్ మిషన్లో.. తుది ఘట్టం మంగళవారం చోటు చేసుకోనుంది. నాసా పంపిన డార్ట్ అంతరిక్ష వాహనం.. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాలకు.. డైమార్ఫస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. తద్వారా దాని కక్ష్యను కొద్దిగా మార్చనుంది. భవిష్యత్తులో భూమిని ఢీకొనే ప్రమాదం పొంచి ఉన్న గ్రహశకలాల గమనాన్ని మార్చి ముప్పును తప్పించేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడనుంది.
Published : 26 Sep 2022 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్