Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి.. 18 మంది మృతి

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశాన్ని ఇప్పుడు అంతు చిక్కని రోగం భయపెడుతోంది. కరాచీలో ఈ వింత వ్యాధి ఇప్పటివరకూ 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. వీరిలో ఎక్కువమంది చిన్నారులు ఉండడం ఇంతవరకూ మరణాలకు గల కారణాలను కనుక్కోవ పోడవం ఆందోళనను పెంచుతోంది..

Updated : 28 Jan 2023 16:06 IST
Tags :

మరిన్ని