Hyderabad: ‘ఆ కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే.. పాప బతికేది’
కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో రోడ్డుపై నిలిపిన కారు డోర్ను డ్రైవర్ ఒక్కసారిగా తెరవడంతో.. అటుగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి.. దానిపై ప్రయాణిస్తున్న దంపతులు శశిరేఖ, హబీబుద్దీన్ సహా చిన్నారి ధనలక్ష్మి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే చిన్నారి బతికేదని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated : 02 Jun 2023 18:47 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్