Nellore: మురుగు కాలువలోకి దిగి నిరసన తెలిపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు నగరంలోని ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దిగారు. నిరసనగా బైఠాయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి దిగి నిరసన తెలిపారు. వంతెన నిర్మాణం చేప్పట్టాలని డిమాండ్ చేశారు.
Published : 05 Jul 2022 11:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!