Nellore: రోడ్లపై గుంతలు.. బురదలో దొర్లుతూ తెదేపా నేతల వినూత్న నిరసన
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దగారు. జిల్లా ఇంఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. గుంతలోని బురదలో దొర్లుతూ.. దండాలు పెట్టి మరీ రహదారుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్ల పరిస్థితిపై గతంలో ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 04 Oct 2022 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత