Nellore: రోడ్లపై గుంతలు.. బురదలో దొర్లుతూ తెదేపా నేతల వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దగారు. జిల్లా ఇంఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. గుంతలోని బురదలో దొర్లుతూ.. దండాలు పెట్టి మరీ రహదారుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్ల పరిస్థితిపై గతంలో ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 04 Oct 2022 12:31 IST

Tags :

మరిన్ని