Mahabubnagar: రైల్వే గేటు తీయండి.. కష్టాలు తీర్చండి..!
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway Over Bridge) నిర్మాణంతో కొత్త కష్టాలు ఎదురయ్యాయి. ఈ వంతనతో దశాబ్దాల ప్రయాణ కష్టాలు తీరుతాయని భావిస్తే.. అక్కడి రైల్వే గేటును శాశ్వతంగా మూసివేయడం ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. గేటు మూతతో ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు చుట్టూ తిరిగి ఆర్వోబీ (ROB) మీదుగా రావాల్సి వస్తోంది. జనం లేక గేటుకు ఇరువైపులా వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
Published : 19 May 2023 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు