Andhra News: సంకల్ప్ సిద్ధి కుంభకోణంలో కొత్త నిజాలు బహిర్గతం

సంకల్ప్ సిద్ధి కుంభకోణంలో కొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. సంస్థ నిర్వహిస్తున్న స్కీమ్‌లను మరో మూడు నెలల్లో నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు.. సంకల్ప్ సిద్ధి నిర్వాహకుడు పోలీసుల విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. మరో మూడు నెలల్లో మూసేసి.. మల్టీ మార్కెటింగ్ పేరిట ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు.

Published : 28 Nov 2022 15:19 IST

సంకల్ప్ సిద్ధి కుంభకోణంలో కొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. సంస్థ నిర్వహిస్తున్న స్కీమ్‌లను మరో మూడు నెలల్లో నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు.. సంకల్ప్ సిద్ధి నిర్వాహకుడు పోలీసుల విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. మరో మూడు నెలల్లో మూసేసి.. మల్టీ మార్కెటింగ్ పేరిట ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు.

Tags :

మరిన్ని